తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్గా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చైర్ పర్సన్తో పాటు మరో 6 మంది సభ్యులను కూడా నియమించారు. సభ్యులుగా షహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీ భాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధామ్ లక్ష్మీ, కటారి రేవతీ రావు నియమితులయ్యారు. చైర్ పర్సన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్గా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
